Browsing Category
Andhra
టీడీపీ, జనసేన కాంబినేషనా..
విజయవాడ, ఫిబ్రవరి 23: 2019 ఎన్నికల్లో జగన్ దెబ్బకు చంద్రబాబు-పవన్ కల్యాణ్లు చిత్తుగా అయిన విషయం తెలిసిందే..అటు టీడీపీ, ఇటు జనసేనలు దారుణంగా ఓడిపోయాయి. టీడీపీకి 23 సీట్లు రాగా, జనసేనకు 1 సీటు వచ్చింది. ఇలా వైసీపీ, రెండు పార్టీలకు చెక్…
ఆర్కే రోజా ఆచి తూచి అడుగులు
తిరుపతి, ఫిబ్రవరి 22: ఆర్కే రోజా నగరి నియోజకవర్గంలో రాజకీయంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇటు సొంత పార్టీలో నేతల తిరుగుబాట్లు, మరోవైపు నియోజకవర్గాన్ని చిత్తూరు జిల్లాలో కలపడంతో ఆమె తన రాజకీయ భవిష్యత్ పై ఆందోళన చెందుతున్నారు. వైసీపీలోనే ఉండి…
అనంతలో తగ్గిపోతున్న అమ్మాయిలు…
అనంతపురం, ఫిబ్రవరి 22: ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ జిల్లాల్లో అమ్మాయిల సంఖ్య రోజు రోజుకి తగ్గుతోంది. ప్రతి వెయ్యి మంది అబ్బాయిలతో పోల్చుకుంటే చాలా తక్కువగా ఉంది. 2021 జనవరి నుంచి డిసెంబర్ వరకూ బర్త్ రేషియో పరిశీలిస్తే ఈ విషయం…
తెలుగు డీజీపీలు… ఎందుకిలా
హైదరాబాద్, ఫిబ్రవరి 21: ఇంచుమించు ఒకే సమయంలో రెండు పరిణామాలు. అవి కూడా రెండు తెలుగు రాష్ట్రాల డీజీపీల విషయంలో జరగడం కాకతాళీయం. ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్పై అనూహ్యంగా వేటు వేసింది ఏపీ సర్కారు. ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా.. డీజీపీ…
మర్రివలస గ్రామంలో త్రాగు నీటి సమస్య
ఖాళీ బిందెలతో మహిళలు నిరసన, జనసేన మాజీ ఎంపిటిసి, సాయిబాబా, అల్లంగి రామకృష్ణ
విశాఖపట్నం: అరకువేలి మండలం చొంపి పంచాయతీ పరిధిలో గల మర్రి వలస గ్రామంలో మంచి నీరు సమస్య తీవ్రంగా ఉండడంతో గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సుమారు 30…
ఉగాది నాటికి కొత్త జిల్లాలు.. కొత్త మంత్రులు
విజయవాడ, ఫిబ్రవరి 19: ఉగాదికి కొత్త జిల్లాలతో పాటు కొత్తమంత్రులు కొలువుతీరనున్నారన్న ప్రచారంతో ప్రకాశంజిల్లాలో మంత్రి పదవుల కోసం తమ అదృష్టాన్ని పరిక్షించుకునే ఆశావహుల హడావిడి మొదలైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో..…
జీవీఎంసీ బడ్జెట్ అంకెల గారడీ
విశాఖపట్నం: జివిఎంసి 2022-23 సంవత్సరానికి గానూ ప్రవేశపెడుతోన్న 4061.90కోట్ల బడ్జెట్ ఒక చిత్తుకాగితం, అంకెల గారడీ అని సిపిఎం 78వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ బి.గంగారావు అన్నారు.సిపిఎం నగర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ…
డీజీపీగా బాధ్యతలను స్వీకరించిన రాజేంద్రనాథ్ రెడ్డి
అమరావతి: ఏపీ నూతన డీజీపీగా కె.వి.రాజేంద్రనాథ్ రెడ్డి బాధ్యతలను స్వీకరించారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ నుంచి రాజేంద్రనాథ్ రెడ్డి బాధ్యతలను తీసుకున్నారు. మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్కు సీనియర్ ఐపీఎస్ అధికా రులు ఘనంగా వీడ్కోలు పలికారు. రెండు…
వైకాపా అరాచకాలకు ప్రజలే గుణపాఠం చెప్తారు
జనసేన జిల్లా ఇన్ చార్జ్ మను క్రాంత్ రెడ్డి
నెల్లూరు: రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వ అరాచకాలకు అంతే లేకుండా పోయిందని ,రానున్న 2024 ఎన్నికల్లో ప్రజలే వైకాపాకు బుద్ధి చెబుతారని జనసేన జిల్లా అధ్యక్షులు మనుక్రాంత్ రెడ్డి పేర్కొన్నారు.మినీ బైపాస్…
విజయవాడ ఆంద్ర లయోల కాలేజి బుర్ఖా వివాదం
విజయవాడ: విజయవాడ ఆంద్ర లయోల కాలేజిలో గురువారం బుర్ఖా వివాదం చెలరేగింది. బుర్కా వేసుకొచ్చిన విద్యార్దినులను కాలేజీ యాజమాన్యం కాలేజీ లోకి అనుమతించలేదు. అయితే విద్యార్దులు మాత్రం తాము ఫస్ట్ ఇయిర్ నుండి తాము బుర్కాలోనే కాలేజి వెళ్తున్నామమని…