Browsing Category

Political

యాక్టివ్ పాలిటిక్స్ కు గంటా దూరం…

విశాఖపట్టణం, ఫిబ్రవరి 22: మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. టీడీపీ ఎమ్మెల్యే. సైకిల్ పార్టీతో సుదీర్ఘ అనుభవం ఉన్న కాపు నేత. అధికారంలో ఉన్నా లేకపోయినా ఎప్పుడూ వార్తల్లో నిలిచేందుకు తాపత్రయపడతారు. ఈక్వేషన్లు, కేలిక్యూలేషన్లతో రాజకీయాలను తన…

ఉత్తరాంధ్రలో గాడిన పడుతుందా….?

విశాఖపట్టణం, ఫిబ్రవరి 22: ఉత్తరాంధ్ర జిల్లాలు రాజకీయ పార్టీల భవిష్యత్‌ను నిర్దేశిస్తాయి. ఇక్కడ సమీకరణాలు.. సీట్లు.. ఓట్లు అధికార-విపక్షాలకు అత్యంత కీలకం. ఒకప్పుడు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖజిల్లాల్లో టీడీపీదే హవా. ఇక్కడ బీసీ, కాపు…

బీజేపీని బొంద పెట్టడమే కేసీర్‌ లక్ష్యం: జగదీష్‌రెడ్డి

సూర్యాపేట ఫిబ్రవరి 22: బీజేపీ మిషన్ తెలంగాణ నినాదంపై మంత్రి జగదీష్‌రెడ్డి ఫైర్‌ అయ్యారు. బీజేపీ మిషన్ తెలంగాణ కాదు, సీఎం కేసీఆర్ మిషన్ ఢిల్లీ మొదలు పెట్టారన్నారు. ప్రజావ్యతిరే పాలన చేస్తున్న బీజేపీని బొంద పెట్టడమే లక్ష్యంగా సీఎం కేసీర్‌ పని…

మర్రివలస గ్రామంలో త్రాగు నీటి సమస్య

ఖాళీ బిందెలతో మహిళలు నిరసన, జనసేన మాజీ ఎంపిటిసి, సాయిబాబా, అల్లంగి రామకృష్ణ విశాఖపట్నం: అరకువేలి మండలం చొంపి పంచాయతీ పరిధిలో గల మర్రి వలస గ్రామంలో మంచి నీరు సమస్య తీవ్రంగా ఉండడంతో గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సుమారు 30…

సైబరాబాద్ పోలీస్ కమిషనర్ బదిలీ

హైదరాబాద్: సుధీర్ఘకాలంగా పనిచేస్తున్న సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి.సజ్జనార్ ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయనను తెలంగాణ స్టేట్ రోడ్డు ట్రాన్స్ పోర్టు కార్పొరేషన్ (ఆర్టిసి) మేనేజింగ్ డైరెక్టర్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.…

కేరళలో తగ్గనంటున్న కరోనా వైరస్

తిరువనంతపురం: కేరళ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. గత రెండు వారాలుగా ప్రతి రోజు వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. పదివేలకు తగ్గకుండా కేసులు నమోదు అవుతుండడం గమనార్హం. గడచిన 24 గంటల్లో 13,383…

బిసి కమిషన్ ఛైర్మన్ గా కృష్ణ మోహన్

హైదరాబాద్: తెలంగాణ బిసి కమిషన్ ఛైర్మన్ గా వకుళాభరణం కృష్ణ మోహన్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత బిసి కమిషన్ లో కృష్ణ మోహన్ సభ్యులుగా ఉన్నారు. కమిషన్ సభ్యులుగా ఉపేంద్ర, కిశోర్ గౌడ్, శుభప్రద పాటిల్ ను నియమించారు. బిసిల…

దలైలామాకు శుభాకాంక్షలు చెప్పిన రఘురాజు

దలైలామాకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన రఘురామ అమరావతి: అధికార వైెఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు లోక్‌సభ సభ్యుడిగా ముద్రపడిన నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు రోజూ వార్తల్లో ఉంటున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రోజూ…

జలజగడంపై జగన్ లేఖలు

జలజగడంపై జగన్ లేఖ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్‌, పర్యావరణ మంత్రి జవదేకర్‌కు లేఖ రాశారు. ఈ లేఖలో తెలంగాణపై ఆయన కీలక వ్యాఖ్యలే చేశారు. తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం, సాగర్‌, పులిచింతల జలాలను…

కొట్టేసిన సెక్షన్66ఏ కింద కేసులా‌? ఏమిటీ దారుణం?

కొట్టేసిన చట్టం కింద కేసులు పెడుతున్న పోలీసులపై సుప్రీం ఆగ్రహం ఐటి చట్టంలోని సెక్షన్ 66 (ఏ) ను కొట్టేసినా కూడా ఇంకా పోలీసులు అదే చట్టం కింద కేసులు నమోదు చేస్తుండటాన్ని సుప్రీంకోర్టు తప్పు పట్టింది. ఐటి చట్టంలోని సెక్షన్ 66 (ఏ)పై…