Browsing Category
Telangana
అంబేద్కర్ కు ఘన నివాళులు
రథసారథి, మిర్యాలగూడ :
బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు మిర్యాలగూడ పట్టణంలోని ప్రధాన కూడలిలో గల అంబేద్కర్ విగ్రహాలకు కౌన్సిలర్ కొమ్ము శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ…
సర్వేలో బీసీలందరూ పాల్గొనాలి..లింగంగౌడ్
రథసారథి, మిర్యాలగూడ:
కులగణన సర్వేలో బీసీ లందరూ స్వచ్ఛందంగా పాల్గొని మన కులాన్ని గర్వంగా చెప్పుకొని భవిష్యత్తు తరాల మన అభివృద్ధికి బాటలు వేసుకుందామని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ అన్నారు.ఈ సందర్భంగా ఆయన…
బీసీ గర్జన సభ విజయవంతం..
రథసారథి, మిర్యాలగూడ:
మిర్యాలగూడ లో బీసీ జెఏసి ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీ గర్జన విజయవంతం అయింది అని బీసీ జెఏసి కో కన్వీనర్ తమ్మడబోయిన అర్జున్ అన్నారు. కన్వీనర్ మారం శ్రీనివాస్, కోల సైదులు, రాపోలు పరమేశ్ లు, గుడిపాటి కోటయ్య, తిరుమలగిరి…
చంద్రబాబును కలిసిన వేమిరెడ్డి దంపతులు
రథసారధి ,అమరావతి:
కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్గా అవకాశం కల్పించిన సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి…
కులగణన ప్రతిష్టాత్మకంగా చేపట్టాలి.. లింగంగౌడ్
రథసారథి, మిర్యాలగూడ:
సమగ్ర కులగణన అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ పేర్కొన్నారు. నవంబర్ 6నుంచి కులగణన సర్వే ప్రారంభమవుతున్న సందర్భంగా పట్టణంలోని ఎన్ఎస్పి గెస్ట్ హౌస్ లో కుల సంఘాలతో…
ప్రతీ రైతుకు పట్టాలు అందచేస్తాం.. ఎమ్మెల్యే బిఎల్ఆర్
రథసారథి,అడవిదేవులపల్లి:
అడవిదేవుల పల్లి మండలంలో ప్రజా సమస్యలపై నిర్వహించిన ప్రజా పాలనలో మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.
అడవిదేవులపల్లి మండలంలోని రైతు వేదిక నందు అధికారులతో కలసి ఇప్పటివరకు ప్రజా పాలనలో…
మున్సిపల్ చైర్మన్ ఆధ్వర్యంలో ఘనంగా గాంధీ జయంతి
రథసారథి, మిర్యాలగూడ :
మహత్మ గాంధీ 155వ జయంతి సందర్భంగా పురపాలక సంఘ కార్యాలయం లో ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్ ఘనంగా నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు అమృతం దుర్గసత్యం,మున్సిపల్…
ఘనంగా మహాత్మగాంధీ జయంతి వేడుకలు..
రథసారథి, మిర్యాలగూడ :
జాతిపిత మహాత్మా గాంధీ 155వ జయంతి సందర్భంగా మిర్యాలగూడ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి కాంగ్రెస్ నాయకులతో కలసి గాంధీ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.అనంతరం కాలినడకన…
ఎంఈవో బాలాజీ నాయక్ కు ఘన సత్కారం
రథసారథి ,మిర్యాలగూడ :
సుదీర్ఘకాలం మిర్యాలగూడ ఎంఈవో గా పనిచేసి విశేష సేవలు అందించిన మండల విద్యాధికారి బాలాజీ నాయక్ ను పి ఆర్ టి యు మిర్యాలగూడ అర్బన్ శాఖ పక్షాన మంగళవారం ఘనంగా సన్మానించడం జరిగినది. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి బాలు…
నూతన ఎంఈవో బాలు నాయక్ కు పీఆర్టియు ఘన సన్మానం
రథసారథి, మిర్యాలగూడ:
మిర్యాలగూడ ఎంఈవో గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన మిర్యాలగూడ మండల విద్యాధికారి ఎల్. బాలునాయక్ ను పిఆర్టీయూ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా సన్మానించారు. మిర్యాలగూడ అర్బన్ శాఖ అధ్యక్ష కార్యదర్శులు మునగాల రామిరెడ్డి, అనుముల…