Browsing Category
Telangana
ఎమ్మెల్సీ అభ్యర్థులను మార్చండి :జాజుల లింగం గౌడ్
రథసారథి, మిర్యాలగూడ:
మార్చిలో జరగనున్న నల్గొండ,ఖమ్మం,వరంగల్ ఉపాధ్యాయ ఏమ్మేల్సీ ఎన్నికల్లో ఇప్పటికే ప్రకటించిన పీఆర్టీయు అభ్యర్థి పింగళి శ్రీపాల్ రెడ్డి, యుటిఎఫ్ నుండి నర్సిరెడ్డి, టిపిఅర్టియు నుండి హర్షవర్ధన్ రెడ్డిల అభ్యర్ధిత్వాలను…
చెవిలో పువ్వులతో ఎస్ఎస్ఏ ఉద్యోగుల నిరసన
రథసారధి, నల్లగొండ :
తమ డిమాండ్ల సాధన కోసం నల్గొండ కలెక్టరేట్ ఎదుట గత ఏడు రోజులుగా సమ్మె నిర్వహిస్తున్న సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగులు సోమవారం వినూత్నంగా నిరసన చేపట్టారు. ఈ సమ్మెలో పాల్గొన్న ఉద్యోగులందరూ చెవిలో పూలు పెట్టుకొని…
నాలుగవ రోజుకు సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె
రథసారధి, నల్గొండ:
సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ ప్రభుత్వం వెంటనే రెగ్యులర్ చేయాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య డిమాండ్ చేశారు.
శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ముందు తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం…
సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగస్తుల సమ్మె నోటీసు
రథసారథి ,మిర్యాలగూడ:
తమ సమస్యల పరిష్కారం కోరుతూ విద్యాశాఖలో పనిచేస్తున్న సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగస్తులు శుక్రవారం మిర్యాలగూడ మండలం ఎం.ఈ.వో బాలు కు అన్ని వింగ్స్ తరుపున సమ్మె నోటీసు ఇవ్వడం జరిగింది.ఈ నెల 6,7,9 రోజులలో రిలే దీక్షలు…
అంబేద్కర్ కు ఘన నివాళులు
రథసారథి, మిర్యాలగూడ :
బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు మిర్యాలగూడ పట్టణంలోని ప్రధాన కూడలిలో గల అంబేద్కర్ విగ్రహాలకు కౌన్సిలర్ కొమ్ము శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ…
సర్వేలో బీసీలందరూ పాల్గొనాలి..లింగంగౌడ్
రథసారథి, మిర్యాలగూడ:
కులగణన సర్వేలో బీసీ లందరూ స్వచ్ఛందంగా పాల్గొని మన కులాన్ని గర్వంగా చెప్పుకొని భవిష్యత్తు తరాల మన అభివృద్ధికి బాటలు వేసుకుందామని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ అన్నారు.ఈ సందర్భంగా ఆయన…
బీసీ గర్జన సభ విజయవంతం..
రథసారథి, మిర్యాలగూడ:
మిర్యాలగూడ లో బీసీ జెఏసి ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీ గర్జన విజయవంతం అయింది అని బీసీ జెఏసి కో కన్వీనర్ తమ్మడబోయిన అర్జున్ అన్నారు. కన్వీనర్ మారం శ్రీనివాస్, కోల సైదులు, రాపోలు పరమేశ్ లు, గుడిపాటి కోటయ్య, తిరుమలగిరి…
చంద్రబాబును కలిసిన వేమిరెడ్డి దంపతులు
రథసారధి ,అమరావతి:
కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్గా అవకాశం కల్పించిన సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి…
కులగణన ప్రతిష్టాత్మకంగా చేపట్టాలి.. లింగంగౌడ్
రథసారథి, మిర్యాలగూడ:
సమగ్ర కులగణన అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ పేర్కొన్నారు. నవంబర్ 6నుంచి కులగణన సర్వే ప్రారంభమవుతున్న సందర్భంగా పట్టణంలోని ఎన్ఎస్పి గెస్ట్ హౌస్ లో కుల సంఘాలతో…
ప్రతీ రైతుకు పట్టాలు అందచేస్తాం.. ఎమ్మెల్యే బిఎల్ఆర్
రథసారథి,అడవిదేవులపల్లి:
అడవిదేవుల పల్లి మండలంలో ప్రజా సమస్యలపై నిర్వహించిన ప్రజా పాలనలో మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.
అడవిదేవులపల్లి మండలంలోని రైతు వేదిక నందు అధికారులతో కలసి ఇప్పటివరకు ప్రజా పాలనలో…