నిత్య ఉచిత అల్పాహార వితరణ

రథ సారథి, మిర్యాలగూడ :
లయన్స్ క్లబ్స్ ఆఫ్ మిర్యాలగూడ ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో నున్న పేషంట్ల సహాయకులకు నిత్య ఉచిత అల్పాహారము వితరణ చేపట్టారు.దాతలు బండారు కుశలయ్య దంపతులు, కోటగిరి గోపీనాథ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన సతీమణి శ్రీదేవి ముందుకొచ్చారు.ముఖ్య అతిథులుగా చలమల సీతారామరెడ్డి బిజెకేమ్ ప్రెసిడెంట్ మరియు లయన్ కోల జయ విచ్చేశారు.
ఈ కార్యక్రమమునకు లయన్ రీజనల్ చైర్మన్ మా శెట్టి శ్రీనివాసులు ఆధ్వర్యంలో లయన్ ముక్కపాటి వెంకటేశ్వరరావు , లయన్ ఏచూరి భాగ్యలక్ష్మి, లయన్ ఏచూరి మురహరి, లయన్ కోల సైదులుముదిరాజ్, లయన్ బి .ఎం .నాయుడు. మరియు
వాలంటరీలు.రఫీ, బాబు, నాగేంద్ర. తదితరులు పాల్గొన్నారు.

Post bottom

Leave A Reply

Your email address will not be published.