Browsing Tag

telugu update news

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసిన గద్దర్

హైదరాబాద్: కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డిని ప్రజా గాయకుడు గద్దర్ కలిశారు. దేశ వ్యాప్తంగా తనపై ఉన్న కేసులను ఎత్తివేయించాలని గద్దర్ కోరారు. ఇవాళ నగరంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని గద్దర్ కలిశారు. ఒకప్పటి పీపుల్స్ వార్ లో పనిచేసిన…

త్వరలో చిన్నారుల వ్యాక్సిన్

అహ్మదాబాద్: చిన్నారులపై థర్డ్ వేవ్ ప్రమాదం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ముఖ్య ప్రకటన చేశారు. చిన్నారుల కరోనా వ్యాక్సిన్ పై ప్రయోగాలు తుది దశకు వచ్చాయని, అతి త్వరలోనే మార్కెట్ లోకి…