నిత్య ఉచిత అల్పాహార వితరణ

రథసారథి, మిర్యాలగూడ:
లయన్స్ క్లబ్ మిర్యాలగూడ ఆధ్వర్యంలో
ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో ఉన్న పేషంట్ల సహాయకులకు నిత్య ఉచిత అల్పాహార వితరణ చేపట్టారు.
ఎస్ పి సైదుల్ నాయక్ శారద దంపతులు
సి ఐ టి యూ పెయింటింగ్ ప్రధాన కార్యదర్శి
వారి కుమారుడు అఖిలేష్ నాయక్ దాతలుగా వ్యవహరించగా
ముఖ్య అతిధులు గా
లయన్. పిడిజీ కే.ఎన్ ప్రసాద్. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు
కేతావత్ శంకర్ నాయక్
, ఈదులగూడ వార్డ్ కౌన్సిలర్ ముదిరెడ్డి నర్సిరెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ వంతుగా ఈ కార్యక్రమమునకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.
రీజనల్ చైర్మన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమమునకు లయన్ మా శెట్టి శ్రీనివాసు , లయన్ ముక్కపాటి వెంకటేశ్వరరావు, లయన్ శ్రీమతి ఏచూరి భాగ్యలక్ష్మి, లయన్ భాస్కరచార్టెడ్ ప్రెసిడెంట్ ఏచూరి మురహరి, లయన్ ఎనగండ్ల లింగయ్య, లయన్ బి .ఎం నాయుడు.
లియో సభ్యులు. చైతన్య.
వాలంటరీలు. రఫీ, బాబు, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Post bottom

Leave A Reply

Your email address will not be published.