-
తెలంగాణలో సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలి: సీపీఎస్ ఉద్యోగుల సంఘం
సూర్యాపేట, జూలై 16: తెలంగాణ రాష్ట్రంలో కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్)ను రద్దు చేసి, పాత పెన్షన్ విధానం (ఓపీఎస్)ను తక్షణమే అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర…
Read More » -
Nalgonda
నల్గొండలో భర్త హత్య కేసు ఛేదన.. భార్య, ప్రియుడు అరెస్ట్
నల్గొండ, జూలై 16: నల్గొండ జిల్లా దామచర్ల మండలం నర్సాపూర్ గ్రామంలో ఈ నెల 11న జరిగిన ఇస్లావత్ గోవింద్ హత్య కేసును వాడపల్లి పోలీసులు ఛేదించారు.…
Read More » -
Hyderabad
మల్కాజ్గిరి ఆనంద్బాగ్ వేంకటేశ్వర స్వామి ఆలయ హుండీ లెక్కింపు.. 59 రోజుల్లో రూ.3.87 లక్షల ఆదాయం
మల్కాజ్గిరి, జూలై 16: మల్కాజ్గిరి ఆనంద్బాగ్లోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో గురువారం హుండీ లెక్కింపు నిర్వహించారు. ఎండోమెంట్స్ పర్యవేక్షణ అధికారి మోహన్రెడ్డి సమక్షంలో జరిగిన…
Read More » -
Uncategorized
ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించాలి
సంగారెడ్డి ప్రతినిధి, జూలై 16 (రథసారధి న్యూస్): రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు, ఎల్నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులను తక్కువ నీటితో, తక్కువ కాలంలో సాగయ్యే ప్రత్యామ్నాయ…
Read More » -
Sangareddy
జిన్నారం సర్కిల్ కార్యాలయం, పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
సంగారెడ్డి ప్రతినిధి, జూలై 16 (రథసారధి న్యూస్): వార్షిక తనిఖీల్లో భాగంగా సంగారెడ్డి జిల్లా పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) పరితోష్ పంకజ్ గురువారం జిన్నారం సర్కిల్ కార్యాలయం,…
Read More » -
సంగారెడ్డి గురుకులాల్లో పార్ట్టైం టీచర్ల నియామకం
సంగారెడ్డి ప్రతినిధి, జూలై 16 రథసారథి న్యూస్): సంగారెడ్డి జిల్లా పరిధిలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలు, కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి తాత్కాలిక ప్రాతిపదికన…
Read More » -
Sangareddy
సంగారెడ్డిలో వైభవంగా శ్రీ జగన్నాథ రథయాత్ర
అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం (ఇస్కాన్) ఆధ్వర్యంలో సంగారెడ్డి పట్టణంలో నిర్వహించిన శ్రీ జగన్నాథ రథయాత్ర భక్తి శ్రద్ధల మధ్య వైభవంగా జరిగింది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్,…
Read More » -
Sangareddy
గ్రామీణాభివృద్ధి పనుల్లో జాప్యానికి తావివ్వొద్దు
సంగారెడ్డి ప్రతినిధి, జూలై 16 (రథసారథి న్యూస్): జిల్లాలో చేపడుతున్న గ్రామీణాభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని, ప్రభుత్వ ఫ్లాగ్షిప్ కార్యక్రమాల…
Read More » -
Sangareddy
మన స్కూల్ బస్సు భద్రమేనా..?
తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యాలు, అధికారులు కలిసి బాధ్యత తీసుకోవాల్సిన అవసరం సంగారెడ్డి, జూలై 16 (ప్రత్యేక ప్రతినిధి): కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా విద్యార్థుల…
Read More » -
Amaravati
ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం.. ముగ్గురు నిందితులకు మూడు రోజుల ఈడీ కస్టడీ
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాం కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో ప్రధాన నిందితులుగా పేర్కొన్న మాజీ ఏపీ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవ…
Read More »