-
Hyderabad
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రానున్న మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన విస్తారమైన నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం
బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావం.. తెలుగు రాష్ట్రాలకు మూడు రోజుల పాటు భారీ వర్ష సూచన హైదరాబాద్:ప్రతినిధి, జూలై 17 (రథసారథి న్యూస్): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో…
Read More » -
Sangareddy
గడువులోగా ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తి చేయాలి
సంగారెడ్డి ప్రతినిధి, జూలై 17 (రథసారథి న్యూస్): ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను గడువులోగా పూర్తి చేసి ఓటరు జాబితాలో తమ వివరాలను తప్పనిసరిగా నమోదు…
Read More » -
Sangareddy
సంగారెడ్డి ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి సమన్వయ సమావేశం
-శాశ్వత చర్యలపై అధికారులతో జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ సమీక్ష సంగారెడ్డి ప్రతినిధి, జూలై 17 (రథసారథి న్యూస్): సంగారెడ్డి పట్టణంలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని…
Read More » -
Sangareddy
కంది సెంట్రల్ జైలు ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
-భద్రతా వ్యవస్థలపై అధికారులకు కీలక ఆదేశాలు సంగారెడ్డి ప్రతినిధి, జూలై 17 (రథసారథి న్యూస్): సంగారెడ్డి జిల్లా పోలీసు అధికారి పరితోష్ పంకజ్, శుక్రవారం కంది సెంట్రల్…
Read More » -
Sangareddy
సంగారెడ్డి జిల్లాలో సర్వేయర్ల కొరత.. వేలాది భూ సర్వే దరఖాస్తులు పెండింగ్
-ఫీజులు చెల్లించినా నెలల తరబడి నిరీక్షణ.. -నారాయణఖేడ్ రీ-సర్వేకు డిప్యూటేషన్తో మండలాల్లో పనులు స్తంభనం -భూభారతి దరఖాస్తులు పేరుకుపోతుండగా.. -సర్వే కొరకు ఎదురుచూస్తున్న రైతుల తీవ్ర ఆందోళన…
Read More » -
తెలంగాణలో సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలి: సీపీఎస్ ఉద్యోగుల సంఘం
సూర్యాపేట, జూలై 16: తెలంగాణ రాష్ట్రంలో కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్)ను రద్దు చేసి, పాత పెన్షన్ విధానం (ఓపీఎస్)ను తక్షణమే అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర…
Read More » -
Nalgonda
నల్గొండలో భర్త హత్య కేసు ఛేదన.. భార్య, ప్రియుడు అరెస్ట్
నల్గొండ, జూలై 16: నల్గొండ జిల్లా దామచర్ల మండలం నర్సాపూర్ గ్రామంలో ఈ నెల 11న జరిగిన ఇస్లావత్ గోవింద్ హత్య కేసును వాడపల్లి పోలీసులు ఛేదించారు.…
Read More » -
Hyderabad
మల్కాజ్గిరి ఆనంద్బాగ్ వేంకటేశ్వర స్వామి ఆలయ హుండీ లెక్కింపు.. 59 రోజుల్లో రూ.3.87 లక్షల ఆదాయం
మల్కాజ్గిరి, జూలై 16: మల్కాజ్గిరి ఆనంద్బాగ్లోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో గురువారం హుండీ లెక్కింపు నిర్వహించారు. ఎండోమెంట్స్ పర్యవేక్షణ అధికారి మోహన్రెడ్డి సమక్షంలో జరిగిన…
Read More » -
Uncategorized
ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించాలి
సంగారెడ్డి ప్రతినిధి, జూలై 16 (రథసారధి న్యూస్): రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు, ఎల్నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులను తక్కువ నీటితో, తక్కువ కాలంలో సాగయ్యే ప్రత్యామ్నాయ…
Read More » -
Sangareddy
జిన్నారం సర్కిల్ కార్యాలయం, పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
సంగారెడ్డి ప్రతినిధి, జూలై 16 (రథసారధి న్యూస్): వార్షిక తనిఖీల్లో భాగంగా సంగారెడ్డి జిల్లా పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) పరితోష్ పంకజ్ గురువారం జిన్నారం సర్కిల్ కార్యాలయం,…
Read More »