Sangareddy
-
భక్తిశ్రద్ధలతో భద్రకాళి అమ్మవారికి శాకాంబరి అలంకరణ
సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 12 (రథసారథి న్యూస్): ఆషాఢ మాస అమావాస్యను పురస్కరించుకుని సంగారెడ్డి పట్టణంలోని కొత్త బస్టాండ్ సమీపంలో గల భద్రకాళి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక…
Read More » -
సీఎం సభకు ఘన ఏర్పాట్లు
సంగారెడ్డి, ఆగస్టు 12 (రథసారథి న్యూస్): ఈ నెల 15న సంగారెడ్డిలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాల్గొనే సభ నేపథ్యంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, నారాయణఖేడ్ ఎమ్మెల్యే…
Read More » -
ఏపూరి సోమన్న సభను విజయవంతం చేయాలి-నగేష్ కురుమ
సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 12 (రథసారథి న్యూస్): హైదరాబాద్లోని రవీంద్రభారతిలో రేపు నిర్వహించనున్న ఏపూరి సోమన్న 25 ఏళ్ల పాటల ప్రస్థానం పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని…
Read More » -
ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులకు కనీస వేతనాలు అమలు చేయాలి
సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 12 (రథసారథి న్యూస్): జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ప్రభుత్వం నిర్ణయించిన కనీస వేతనాలను తప్పనిసరిగా అమలు చేయాలని ఆల్ ఇండియా…
Read More » -
జాతీయ వాటర్పోలో పోటీలకు సంగారెడ్డి స్విమ్మర్ ఎంపిక
సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 12 (రథసారథి న్యూస్): సంగారెడ్డి జిల్లాకు చెందిన ప్రతిభావంతుడైన ఈతగాడు మొహమ్మద్ అబ్దుర్ రహమాన్ సిద్ధిఖీ జాతీయ స్థాయి వాటర్పోలో పోటీలకు ఎంపికయ్యారు.…
Read More » -
రాజకీయ డ్రామాలు మానుకోవాలి
సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 12 (రథసారథి న్యూస్): జిల్లాలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రాజకీయ డ్రామాలకు స్వస్తి పలికి ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని తెలంగాణ…
Read More » -
మాతా శిశు ఆరోగ్య ఆసుపత్రిలో ఘటనపై విచారణ
సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 12 (రథసారథి న్యూస్): మాతా శిశు ఆరోగ్య విభాగం (ఎంసీహెచ్) ఆసుపత్రిలో అనిత, ఆమె శిశువు ఉదయం మృతి చెందిన ఘటనపై అధికారులు…
Read More » -
ఆగస్టు 15న సీఎం పర్యటనను అడ్డుకుంటాం
సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 12 (రథసారథి న్యూస్): రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో సంగారెడ్డి కలెక్టరేట్ వద్ద…
Read More » -
ఆస్పత్రి మరుగుదొడ్డిలో నవజాత శిశువు మృతదేహం
సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 12 (రథసారథి న్యూస్): మానవత్వానికి మచ్చతెచ్చే విషాదకర ఘటన సదాశివపేట పట్టణంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానిక కమ్యూనిటీ ఆసుపత్రి మరుగుదొడ్డిలో ఈ…
Read More » -
ప్రసవం కోసం వచ్చిన గర్భిణీ మృతి
సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 12 (రథసారథి న్యూస్): ప్రసవం కోసం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన ఓ గర్భిణీ బుధవారం మృతిచెందిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.…
Read More »