Sangareddy
-
జాతీయ వాటర్పోలో పోటీలకు సంగారెడ్డి స్విమ్మర్ ఎంపిక
సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 12 (రథసారథి న్యూస్): సంగారెడ్డి జిల్లాకు చెందిన ప్రతిభావంతుడైన ఈతగాడు మొహమ్మద్ అబ్దుర్ రహమాన్ సిద్ధిఖీ జాతీయ స్థాయి వాటర్పోలో పోటీలకు ఎంపికయ్యారు.…
Read More » -
రాజకీయ డ్రామాలు మానుకోవాలి
సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 12 (రథసారథి న్యూస్): జిల్లాలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రాజకీయ డ్రామాలకు స్వస్తి పలికి ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని తెలంగాణ…
Read More » -
మాతా శిశు ఆరోగ్య ఆసుపత్రిలో ఘటనపై విచారణ
సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 12 (రథసారథి న్యూస్): మాతా శిశు ఆరోగ్య విభాగం (ఎంసీహెచ్) ఆసుపత్రిలో అనిత, ఆమె శిశువు ఉదయం మృతి చెందిన ఘటనపై అధికారులు…
Read More » -
ఆగస్టు 15న సీఎం పర్యటనను అడ్డుకుంటాం
సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 12 (రథసారథి న్యూస్): రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో సంగారెడ్డి కలెక్టరేట్ వద్ద…
Read More » -
ఆస్పత్రి మరుగుదొడ్డిలో నవజాత శిశువు మృతదేహం
సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 12 (రథసారథి న్యూస్): మానవత్వానికి మచ్చతెచ్చే విషాదకర ఘటన సదాశివపేట పట్టణంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానిక కమ్యూనిటీ ఆసుపత్రి మరుగుదొడ్డిలో ఈ…
Read More » -
ప్రసవం కోసం వచ్చిన గర్భిణీ మృతి
సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 12 (రథసారథి న్యూస్): ప్రసవం కోసం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన ఓ గర్భిణీ బుధవారం మృతిచెందిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.…
Read More » -
రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన కూలీల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి
సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 12 (రథసారథి న్యూస్): జహీరాబాద్ మండలం సత్వార్ గ్రామం సమీపంలో మంగళవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వ్యవసాయ కూలీల…
Read More » -
డీవైఎఫ్ఐ మహాసభలను జయప్రదం చేయాలి
సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 12 (రథసారథి న్యూస్): సెప్టెంబర్ 6, 7 తేదీల్లో కొండాపూర్ మండలంలో నిర్వహించనున్న డీవైఎఫ్ఐ సంగారెడ్డి జిల్లా నాలుగో మహాసభలను జయప్రదం చేయాలని…
Read More » -
ఏచూరి పోరాటం నేటి తరానికి ఆదర్శం
సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 12 (రథసారథి న్యూస్): మతోన్మాదానికి, ఆర్థిక అసమానతలకు వ్యతిరేకంగా అవిశ్రాంతంగా పోరాడిన సీతారాం ఏచూరి జీవితం నేటి తరానికి ఆదర్శమని సీపీఎం జిల్లా…
Read More » -
పెండింగ్ ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలి
సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 12 (రథసారథి న్యూస్): పెండింగ్లో ఉన్న రూ.10,500 కోట్ల ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని, ప్రభుత్వ పాఠశాలల…
Read More »