Uncategorized
-
యువత చట్టాలపై అవగాహన పెంచుకోవాలి*
సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 12 (రథసారథి న్యూస్): అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని మునిపల్లి మండలం కామ్కోల్లోని వోక్సెన్ విశ్వవిద్యాలయంలో న్యాయ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి…
Read More » -
కార్మిక హక్కుల సాధనకు పోరుబాట
సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 12 (రథసారథి న్యూస్): కార్మికుల హక్కుల పరిరక్షణ, సంక్షేమమే లక్ష్యంగా భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎంఎస్) నిరంతరం పోరాడుతోందని సంఘం సంగారెడ్డి జిల్లా…
Read More » -
రైతులను హార్టికల్చర్, ఆయిల్పామ్, ఆరుతడి పంటల సాగుకు ప్రోత్సహించాలి
సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 7 (రథసారథి న్యూస్): వర్షాలు తక్కువగా కురుస్తున్న నేపథ్యంలో అందుబాటులో ఉన్న నీటిని సమర్థవంతంగా వినియోగించుకునేలా రైతులు పంట కుంటలను నిర్మించుకునేలా, ఆరుతడి…
Read More » -
ఆగస్టు 10లోగా ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తి
సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 7 (రథసారథి న్యూస్): భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను నిబంధనలకు అనుగుణంగా…
Read More » -
రాజకీయ నాయకుల జీవితంలోని మరో కోణం
హైద్రాబాద్ ప్రత్యేక ప్రతినిధి, ఆగస్టు 6 (రథసారథి న్యూస్): ప్రజాస్వామ్యంలో రాజకీయ నాయకులపై విమర్శలు, ప్రశంసలు రెండూ సహజమే. ప్రజా సమస్యలపై స్పందించకపోతే విమర్శించడం ప్రజల హక్కు.…
Read More » -
యూపీఎస్సీ–2027 ఉచిత లాంగ్టర్మ్ కోచింగ్కు దరఖాస్తుల గడువు రేపటితో ముగింపు
సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 6 (రథసారథి న్యూస్): వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని బీసీ స్టడీ సర్కిల్ ద్వారా నిర్వహించనున్న యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్–2027 (ప్రిలిమ్స్–కమ్–మెయిన్స్)…
Read More » -
సంగారెడ్డిలో మాదిగ బోనాల కరపత్రం విడుదల చేసిన కంది సర్పంచ్ చిన్న సాయి శ్రీ రామ్
సంగారెడ్డి ప్రతినిధి, జూలై 1 (రథసారథి న్యూస్): ఆషాడ మాసం సందర్బంగా ఆగష్టు 8న సంగారెడ్డి మాదిగ బోనాలు జయప్రదం చేయాలనీ కంది గ్రామ సర్పంచ్ చిన్న…
Read More » -
మల్టీ స్కిల్ టెక్నీషియన్ శిక్షణ పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లు
సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 1 (రథసారథి న్యూస్): గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తూ పిపల్ ట్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన…
Read More » -
ప్రజాస్వామ్య పరిరక్షణలో నాలుగో స్థంభం
హైద్రాబాద్ ప్రత్యేక ప్రతినిధి, జూలై 27 (రథసారథి న్యూస్): ప్రజాస్వామ్య వ్యవస్థకు శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలతో పాటు మీడియా నాలుగో స్థంభంగా గుర్తింపు పొందింది. ప్రజల…
Read More » -
మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష
సంగారెడ్డి ప్రతినిధి, జూలై 24 (రథసారథి న్యూస్): సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో నిందితుడికి సంగారెడ్డి ప్రత్యేక పోక్సో…
Read More »