Sangareddy
-
ఆగస్టు నెల సదరం శిబిరాల తేదీల విడుదల
సంగారెడ్డి ప్రతినిధి, జూలై 30 రథసారథి న్యూస్): ఆగస్టు నెలకు సంబంధించిన యుడిఐడి (సదరం) వైద్య ధ్రువీకరణ శిబిరాల నిర్వహణ తేదీలను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ…
Read More » -
మాతృ, శిశు మరణాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి
సంగారెడ్డి ప్రతినిధి, జూలై 28 (రథసారథి న్యూస్):- జిల్లాలో ప్రసవాల సందర్భంగా మాతృ, శిశు మరణాలు ఎట్టి పరిస్థితుల్లోనూ చోటుచేసుకోకుండా అన్ని స్థాయిల్లో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని…
Read More » -
హన్మయ్య నాయక్ తండాలో మద్య నిషేధానికి గ్రామసభలో తీర్మానం
సంగారెడ్డి ప్రతినిధి, జూలై 28 (రథసారథి న్యూస్): పుల్కల్ మండలంలోని లక్ష్మీసాగర్ (హన్మయ్య నాయక్ తండా) గ్రామపంచాయతీ సర్పంచ్ కవిత సేనాపతి ఆధ్వర్యంలో సోమవారం గ్రామసభ నిర్వహించారు.…
Read More » -
విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించిన షీ టీం
సంగారెడ్డి ప్రతినిధి, జూలై 28 (రథసారథి న్యూస్): జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఆదేశాల మేరకు సంగారెడ్డి షీ టీం ఆధ్వర్యంలో ఇష్టా కళాశాల మరియు సాయి…
Read More » -
సత్ప్రవర్తనతో ఉంటే హిస్టరీ షీట్లు మూసివేత
సంగారెడ్డి ప్రతినిధి, జూలై 28 (రథసారథి న్యూస్): జిల్లాలోని రౌడీ, కేడీ, అనుమానిత నేరస్తులు సత్ప్రవర్తనతో మెలగాలని, మంచి నడవడిక కనబరిచిన వారి హిస్టరీ షీట్లను నిబంధనల…
Read More » -
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బోనాల పండుగ
సంగారెడ్డి ప్రతినిధి జూలై 28 (రథసారథి న్యూస్): ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని సంగారెడ్డి పట్టణంలోని నాయి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో స్థానిక ఐబీ నుంచి ఎఫ్ఆర్ఎస్లోని శ్రీ…
Read More » -
టీసీ కోసం తండ్రి ఆందోళన.. పాఠశాల గేటు ముందు నిరసన
సంగారెడ్డి ప్రతినిధి, జూలై 28 (రథసారథి న్యూస్): జహీరాబాద్ పట్టణంలోని ఇండస్ యూనివర్సల్ స్కూల్లో చదువుతున్న విద్యార్థినికి టి సీ ఇవ్వడంలో జాప్యం జరుగుతోందని ఆరోపిస్తూ ఆమె…
Read More » -
నాయిబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఎల్లమ్మ తల్లి బోనాల ఊరేగింపు
సంగారెడ్డి ప్రతినిధి, జూలై 28 (రథసారథి న్యూస్): సంగారెడ్డి పట్టణంలో నాయిబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ ఎల్లమ్మ తల్లి బోనాల ఊరేగింపు భక్తిశ్రద్ధల నడుమ వైభవంగా…
Read More » -
రోడ్డు ప్రమాదాల నివారణకు సమిష్టి కృషి అవసరం
సంగారెడ్డి ప్రతినిధి, జూలై 28 (రథసారథి న్యూస్): జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ సమిష్టి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్…
Read More » -
ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యానికి తావులేకుండా చర్యలు
సంగారెడ్డి ప్రతినిధి, జూలై 27 (రథసారథి న్యూస్): ప్రజావాణిలో ప్రజలు సమర్పించే ప్రతి ఫిర్యాదు, వినతిని అత్యంత బాధ్యతతో స్వీకరించి, వాస్తవ పరిస్థితుల ఆధారంగా క్షుణ్ణంగా పరిశీలించి…
Read More »