Sangareddy
-
కేజీబీవీ కొండాపూర్లో రుతుక్రమ పరిశుభ్రతపై అవగాహన
సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 6 (రథసారథి న్యూస్): మహిళా, శిశు సంక్షేమ శాఖ జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో బేటీ బచావో–బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా…
Read More » -
శిశు గృహ, జువైనల్ జస్టిస్ బోర్డు, సఖి కేంద్రాన్ని సందర్శించిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి
సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 6 (రథసారథి న్యూస్): జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ…
Read More » -
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్కు ఘన నివాళి
సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 6 (రథసారథి న్యూస్): తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ క్యాంపు కార్యాలయంలో…
Read More » -
సంగారెడ్డి బైపాస్ రోడ్డు నిర్మాణ పనులు వేగవంతం
సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 6 (రథసారథి న్యూస్): సంగారెడ్డి పట్టణంలో బైపాస్ రోడ్డు నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. రహదారి నిర్మాణంలో భాగంగా చెట్ల తొలగింపు, విద్యుత్…
Read More » -
అర్ధరాత్రి ఆస్పత్రికి వచ్చిన తల్లీబిడ్డకు అండగా జగ్గారెడ్డి
సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 6 (రథసారథి న్యూస్): సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో ఆకస్మిక తనిఖీకి వచ్చిన టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి అర్ధరాత్రి నాలుగు నెలల చంటిబిడ్డతో…
Read More » -
బోనాల ఉత్సవ పోస్టర్ను ఆవిష్కరించిన జగ్గారెడ్డి
సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 6 (రథసారథి న్యూస్): సంగారెడ్డి పట్టణంలో తొలిసారిగా మాదిగ బోనాల ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించనున్న బోనాల ఉత్సవాల పోస్టర్ను టీపీసీసీ…
Read More » -
ప్రభుత్వ ఫ్లాగ్షిప్ కార్యక్రమాలపై అధికారుల అవగాహన
సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 5 (రథసారథి న్యూస్): జిల్లా సమాఖ్య (107) సమావేశం జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు యోగేశ్వరి అధ్యక్షతన బుధవారం నిర్వహించబడింది. సమావేశంలో ప్రభుత్వ ఫ్లాగ్షిప్…
Read More » -
సదాశివపేటలో వైభవంగా చీల మల్లన్న ఆధ్వర్యంలో ఎడ్లబండ్ల ఊరేగింపు
సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 5 (రథసారథి న్యూస్): సంగారెడ్డి జిల్లా సదాశివపేట మున్సిపాలిటీలో దుర్గమ్మ జాతర ఉత్సవాల సందర్భంగా బుధవారం చీల మల్లన్న ఆధ్వర్యంలో సంప్రదాయ ఎడ్లబండ్ల…
Read More » -
మృతి చెందిన కార్మికుడి కుటుంబానికి రూ.28 లక్షల డెత్ రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత
సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 5 (రథసారథి న్యూస్): కిర్బీ పరిశ్రమలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన కార్మికుడు కే. మల్లేష్ కుటుంబానికి డెత్ రిలీఫ్ ఫండ్ కింద…
Read More » -
సంగారెడ్డిలో అధ్వాన్న రోడ్లతో ప్రజల అవస్థలు
సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 5 (రథసారథి న్యూస్): సంగారెడ్డి పట్టణంలోని న్యూ సాయి నగర్, బృందావన్ కాలనీల్లో రోడ్లు అధ్వాన్నంగా మారడంతో పాటు డ్రైనేజీ, వర్షపు నీటి…
Read More »